కంగారూల దాడిలో దెబ్బతిన్న భారతీయ క్రికెట్ పులులు...
రికార్డు పుస్తకాలలో టన్నుల కొద్దీ పరుగులు..స్కోర్ బోర్డ్ లలో సున్నాలు..ఒకట్ట్లు.. కావాల్సినన్ని చిరుగులు..
ఒక్కక్కళ్ళు కాదు అందరూ కలిసి సెంచరీ చేయడానికి కూడా ఆపసోపాలు..ఆసీస్ గడ్డ పై బయటపడుతున్న బ్యాటింగ్ లోపాలు
సున్నా కనుక్కున్నది భారతీయుడే అనిచాటిన సెహవాగ్
భారతీయ పునాదులపై నిలిచినా...విదేసాలలో కూలుతున్న గోడ
వెరీవెరీ స్పెషల్ గా వెళ్లి లక్షణంగా తిరిగొస్తున్న సొగసరి హైదరాబాదీ
ఏం పర్లేదు డ్రెస్సింగు రూములో ప్రశాంతం గా ఉందని చాటుతున్న ధోనీ.
ఎక్కువసేపు క్రీజులో కన్నా అక్కడే ఎక్కువ గడుపుతున్నారుగా మరి..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి