నల్ల ధనం ఎంతుందో చెప్పేయలంటున్నారు
తట్టుకునే శక్తి సగటు భారతీయుడికుందా.?
కలియుగం ప్రారంభానికి ముందు
విష్ణువు పై అలిగి భూమ్మీదకొచ్చిందట..
ఆయన వచ్చి పెళ్ళిచేసుకుని మళ్ళీ తీసుకెళ్ళాట్ట..
అమాయకుడు..వెంకటేశ్వరుడు..
ఆమె రాజకీయనాయకుల-వ్యాపారస్తుల దగ్గర మగ్గిపోయి నల్లగా ఐపోయిందని తెలీదు కాబోలు.
స్వామిని చూడండి.. ఈ పాపాలు చూడలేక కళ్ళకి తిరుచూర్ణం పూసుకుంటాడు..ఒక చెయ్యి మనమెటు పోతున్నామో చూపిస్తుంటే..మరో చెయ్యి మన వంకర బుద్ధిని సూచిస్తూ పక్కకి చూపిస్తుంటుంది..ఏదో చక్ర వడ్డీ లు కట్టుకుంటున్నాడు చక్రధారి పాపం..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి