
కాళ్ళు నొప్పుట్టేలాగా తిరిగి తిరిగి సంపాదించిన అధికారం ఇది....నోళ్ళు నొప్పుట్టేదాక తిడతాం పడంది.....అని ఇందిరా మానస పుత్రుడు..పంచెకట్టుతో పచ్చచొక్కా ఆయన్ని తిడుతుంటే....పేరుకు స్పీకర్ ఐనా కూచోండి తప్ప వేరే యేమీ మాట్లాడని స్పీకర్ ...ఇతర ప్రతిపక్షాలూ ముందర ఇంతటి అవమానం జరిగిందంటూ వాపోతున్న బాబూ .........లేశమాత్రం గూడా యేమీ జరగలేదు... అంతా ఉట్టిదే అంటున్న పెద్దాయన రోశయ్య మాటల గారడీ చూసి పాపం అసెంబ్లీ ముందున్న గాంధీ యెందుకు నాయనా నన్నిక్కడ కూచోపెట్టారు అని బాధ పడుతున్నట్టుంది.....పైగా ఆయన ముందు మన వాళ్ళు మౌన వ్రతం.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి